డా. పి.వి. పార్థసారథి, ఆయన సేవా గుణంతో ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే ఓ భారత రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తన సేవలని అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమమే లక్ష్యంగా భావించి, బీజేపీ–టిడిపి–జనసేన కూటమిగా ఏర్పడి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పోటీ చేసిన పి.వి. పార్థసారథి గారిని ఆదోని ప్రజలు అఖండ మెజారిటీ ఓట్లతో గెలిపించారు.
ప్రజల సమస్యలు, ఆశలతో మమేకమైన మన జననేత అనుభవాలు