.

ప్రజానేత

డా. పి.వి. పార్థసారథి గారి పరిచయం

డా. పి.వి. పార్థసారథి, ఆయన సేవా గుణంతో ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే ఓ భారత రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తన సేవలని అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమమే లక్ష్యంగా భావించి, బీజేపీ–టిడిపి–జనసేన కూటమిగా ఏర్పడి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పోటీ చేసిన పి.వి. పార్థసారథి గారిని ఆదోని ప్రజలు  అఖండ మెజారిటీ ఓట్లతో గెలిపించారు. 

లేటెస్ట్ వీడియో హైలైట్స్

ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్న ఎమ్మెల్యే డా. పార్థసారథి గారు. ప్రజలతో కలిసి రూపుదిద్దుకుంటున్న అభివృద్ధి కథల లేటెస్ట్ వీడియోలు.

బ్లాగ్స్

ప్రజల సమస్యలు, ఆశలతో మమేకమైన మన జననేత అనుభవాలు

మీడియా సాక్షిగా డా. పార్థసారథి

ప్రజలు మెచ్చిన న్యూస్ పేపర్స్ లో, నేషనల్ లెవల్ నుంచి లోకల్ వరకూ ప్రజా సంక్షేమం కోసం ఆయన మాట్లాడిన ఎన్నో విశేషాల సమూహారమే ఈ విభాగం...

ప్రత్యేకమైన మోమెంట్స్

ప్రజల నుంచి రాజకీయ నేతలు, సెలబ్రిటీస్ మరియు మరెందరో ముఖ్యమైన వ్యక్తులతో డా. పార్థసారథి గారు కలిసి ముచ్చటించిన ఈవెంట్స్ కి సంబందించిన స్పెషల్ మోమెంట్స్ అన్నీ ఫోటోల రూపంలో..